పంచ గ్రామాల భూ సమస్యపై గత 6 సంవత్సరాలుగా పోరాడుతున్న

భూ సమస్య దశాబ్దాల కాలంగా విశాఖను పట్టిపీడిస్తోంది

By Venkat
On
పంచ గ్రామాల భూ సమస్యపై గత  6 సంవత్సరాలుగా పోరాడుతున్న

పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు

పంచ గ్రామాల భూ సమస్య దశాబ్దాల కాలంగా విశాఖను పట్టిపీడిస్తోంది ఆ ప్రభుత్వం వస్తే మాకు పని అవుతుంది ఈ ప్రభుత్వం వస్తే మాకు పని అవుతుందని అందరూ చూశారు అయితే ఈ సమస్యపై గత 6 సంవత్సరాల నుంచి అడారి నాగరాజు ప్రశ్నిస్తూ పోరాడుతూ వచ్చారు 2018లో పంచ గ్రామాల భూ బాధితులు అందరూ వేపగుంట లో ఆమరణ దీక్ష చేస్తే అందులో పాల్గొన్నారు బాధితులు తరుపున ప్రశ్నించారు 2021 సింహాచలం కొండ కింద ఏర్పాటు చేసిన పంచ గ్రామాల భూ పోరాట కమిటీ మరియు ఎంప్లాయిస్ కి అండగా నిలిచి ప్రశ్నించారు

2024 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పుడు కూడా తాను గెలిస్తే పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరిస్తారని ఆడారి నాగరాజు మేనిఫెస్టోలో రెండు అంశంగా దీన్ని పొందుపరిచారు ఈ విధంగా పంచ గ్రామాల భూ సమస్యపై ఆడారి నాగరాజు 2018 నుండి పోరాడుతూనే ఉన్నారు ప్రజలు గాని ప్రభుత్వం గాని ఆడారి నాగరాజు కి ఏ పదవి ఏ హోదా రాకున్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడడం ఆపలేదు.పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటాదని ఆశిద్దాం.IMG-20241128-WA0489

Views: 30
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక