జగన్ తో పవన్ ఢీ

On

Janasena Meeting : ఏపీలో జగన్ సర్కార్ పై పోరాటాన్ని మరింత పెంచేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. పీఏసీ సమావేశంలో దీనికి సంబంధించి పలు కీలక తీర్మానాలు చేశారు. అటు పని చేసే వాళ్లకే పార్టీలో పదవులు అంటూ కూడా పవన్ కళ్యాణ్ శ్రేణులకు చెప్పుకొచ్చారు. విశాఖ ఎయిర్ పోర్టు ఘటన, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. ప్రజా క్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి అరాచక రీతిలో వెళ్ళడం వల్లే ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని జన గళం […]

Janasena Meeting : ఏపీలో జగన్ సర్కార్ పై పోరాటాన్ని మరింత పెంచేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. పీఏసీ సమావేశంలో దీనికి సంబంధించి పలు కీలక తీర్మానాలు చేశారు.

అటు పని చేసే వాళ్లకే పార్టీలో పదవులు అంటూ కూడా పవన్ కళ్యాణ్ శ్రేణులకు చెప్పుకొచ్చారు.

విశాఖ ఎయిర్ పోర్టు ఘటన, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు.

ప్రజా క్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి అరాచక రీతిలో వెళ్ళడం వల్లే ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని జన గళం వినిపిస్తుందని అన్నారు.

Read More రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..

ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు.

అక్రమ కేసుల్లో ఉన్నవారికి న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.

అయితే టీడీపీతో పొత్తు, రాబోయే రాజకీయ వ్యూహాలపై మాత్రం లోతుగా చర్చ జరగలేదు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు