జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెల్లల క్ష్మీనారాయణ,IMG_20250125_094931 ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేందర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం, బాధ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమం విద్యార్థులలో సమాజ సేవా స్పూర్తిని కలిగించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రేరణనిచ్చింది.

Read More సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
బ్రేకింగ్ న్యూస్:-మహబూబాబాద్ జిల్లా, తొర్రూరులో రెండు పడకల గదులను పరిశీలించి, 12 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ సమాచార శాఖ...
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్