ఏపీకి ప్రధాని మోదీ

On

Modi Tour In Andhra: చాలా రోజులకు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. పలు ప్రభుత్వ పథకాల ప్రారంబోత్సవాల కోసం ప్రధాని విశాఖకు రానున్నారు. ఈ నెల 11న సాయత్రం 7:30 గంటలకు ఆయన విశాఖ చేరుకోనున్నారు. రాత్రి 8గంటల వరకు నేవల్ కమాండ్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10:30గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్​లో 10,472 కోట్ల రూపాయల విలువైన 7 ప్రాజెక్టులను వర్చువల్​ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. […]

Modi Tour In Andhra: చాలా రోజులకు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. పలు ప్రభుత్వ పథకాల ప్రారంబోత్సవాల కోసం ప్రధాని విశాఖకు రానున్నారు. ఈ నెల 11న సాయత్రం 7:30 గంటలకు ఆయన విశాఖ చేరుకోనున్నారు.

రాత్రి 8గంటల వరకు నేవల్ కమాండ్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10:30గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్​లో 10,472 కోట్ల రూపాయల విలువైన 7 ప్రాజెక్టులను వర్చువల్​ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.

విశాఖలో చేపలరేవు ఆధునికీకరణరాయ్‌పూర్-విశాఖ ఆరు లైన్ల రోడ్డు విస్తరణకాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు పోర్టు రోడ్డు విస్తరణవిశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు

శ్రీకాకుళం-అంగుల్ ‘గెయిల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టునరసన్నపేట-ఇచ్ఛాపురం రోడ్డు విస్తరణఓఎన్‌జీసీ తూర్పుతీర అభివృద్ధి ప్రాజెక్టు ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..