రేషన్" దందా చేస్తే జైలుకే..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్ధార్ మాచన రఘునందన్

On
రేషన్

"రేషన్" దందా చేస్తే జైలుకే

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్ధార్ మాచన రఘునందన్

నల్లగొండ జిల్లా, మార్చి 20, (

IMG_20250320_14234364
తనిఖీ చేస్తున్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్ధార్ మాచన రఘునందన్

న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం తో ఎవరు దందా చేసినా జైలు కు పంపడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాహశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.గురువారం నాడు ఆయన చింత పల్లి మండలం కుర్మేడు,వింజమూరు ల్లో చౌక దుకాణాల ను,కిరాణా దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..లబ్ది దారుల వద్ద అధిక ధరకు రేషన్ కొని అత్యధిక ధరకు కొందరు వ్యక్తులు రేషన్ బియ్యం అమ్ముతున్నారని, వారు ఎంతటి వారైనా జైలు కు పంపడం ఖాయం అని రఘునందన్ హెచ్చరించారు.వింజమూరు లో కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.ఆయా దుకాణాల వారికి రేషన్ బియ్యం కొనవద్దని హెచ్చరించారు.రేషన్ బియ్యం గా అనుమానిచదగ్గ స్టాక్ ఉన్న ఓ ఇంటికి తాళం వేశారు.గ్రామం లో ఎవరూ రేషన్ బియ్యం అమ్మవద్దు, కొనవద్దు అని చాటింపు వేయించాలని గ్రామ కార్యదర్శికి సూచించారు.

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
ఖమ్మం మార్చి 4 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మం ప్రకాష్ నగర్28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీవెంకన్న ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్...
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి