యువకులకు హెచ్చరిక చేసిన యాచారం పోలీసులు

On
యువకులకు హెచ్చరిక చేసిన యాచారం పోలీసులు

మొండి గౌరెల్లి లో బెల్టు షాపుల అమ్మకాల జోరు*
-8 బీర్లు, 15 మందు బాటిల్ స్వాధీనం 
మత్తుకు చిత్తు కావొద్దు 

యువకులకు హెచ్చరిక చేసిన యాచారం పోలీసులు

IMG-20250722-WA0929
బెల్ట్ షాపు నిర్వాకుడు

రంగారెడ్డి జిల్లా, యాచారం, జులై 23, న్యూస్ ఇండియా ప్రతినిధి: యాచారం మండల పరిధిలో మొండి గౌరెల్లి లో బెల్ట్ షాపులు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో బడే కుమార్ కిరాణా షాపులో యాచారం పోలీసులు సోదా చేయగా 8 బీర్లు, 15 మందు బాటిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ గ్రామంలో యువకులు మందుకు బానిస కావద్దని యాచారం పోలీసులు అవగాహన కల్పించారు. కిరాణా షాపుల్లో ప్రజలకు ఉపయోగపడే సరుకులు అమ్మాలని తెలిపారు. కానీ చట్టానికి విరుద్ధంగా కిరాణా షాపు ముసుగులో బెల్ట్ షాపులు అడ్డం పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్న వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువకులు చదువుకున్న వయసులో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వారు సూచించారు. ఎవరైనా బెట్టు షాపులో మందు బాటిల్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్ షాపుల్లో మందు బాటిల్ అమ్మకూడదని గ్రామస్తులు యాచారం పోలీసులకు సమాచారం అందించారు.

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్