చంద్రబాబును అప్పుడే చంపేసేవాళ్లు..!

On

ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది

ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి

అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే

చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..