ఆటోని ఢీ కొట్టిన టిప్పర్ 

ఆటో డ్రైవర్ మృతి 

On
ఆటోని ఢీ కొట్టిన టిప్పర్ 

IMG-20250826-WA1260కొత్తగూడెం  (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్): చుంచుపల్లి మండలం అంబేద్కర్ పంచాయతీ ప్రధాన రోడ్డుపై ఆటోను టిప్పర్ ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం... అంబేద్కర్ పంచాయతీకి చెందిన మంగళగిరి శేషగిరిరావు (38)TS04UE3459 నెంబర్ గల తన ఆటోని రోడ్డు పక్కన నుంచి అద్దాలు శుభ్రం చేస్తుండగా, బొగ్గు టిప్పర్(TS04UC3573 )సత్తుపల్లి ఓసి నుంచి కొత్తగూడెం జేకేఓసికి అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా ఆటో డ్రైవర్ శేషగిరిరావు కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Views: 105
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ‘రెడ్ అలర్ట్’ భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ‘రెడ్ అలర్ట్’
• లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.. • జలాశయాలు, వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు.. •...
పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులువేద్దాం
నేరుగా ప్రజలకు ‘సాండ్ బజార్’ నుండి ఇసుక ను సరఫరా
మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"
ఆటోని ఢీ కొట్టిన టిప్పర్ 
యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ శివప్రసాద్ 
సంగారెడ్డి 'బెల్టు షాపుల్లో' మద్యం అమ్మకాలు!