డిసెంబర్ 6న కవితను అరెస్ట్ చేస్తారా?

On

లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసుులు ఢిల్లీ లిక్కర్ కేసులో డొంక కదులుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కవితను ప్రశ్నించనుంది. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కడైనా హాజరుకావచ్చని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 6న హైదరాబాద్లో సీబీఐ విచారణకు కవిత హాజరుకానున్నారు. అయితే డిసెంబర్ 6న తన నివాసం దగ్గరే […]

లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసుులు

ఢిల్లీ లిక్కర్ కేసులో డొంక కదులుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కవితను ప్రశ్నించనుంది. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

విచారణకు ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కడైనా హాజరుకావచ్చని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 6న హైదరాబాద్లో సీబీఐ విచారణకు కవిత హాజరుకానున్నారు.

Read More 🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"

అయితే డిసెంబర్ 6న తన నివాసం దగ్గరే వివరణ ఇస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More 'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?

ఢిల్లీ సీబీఐ కార్యాలయం నుంచి కవితకు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద సీబీఐ నోటీసులు పంపించింది. ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కడైనా హాజరుకావచ్చని నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

Read More ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..

సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత రోల్‌ ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చేశారు? ఆప్‌ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను ఎవరు ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే విషయాలను కోర్టుకు వివరించారు.

కవితతోపాటు శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట, మనీశ్‌సిసోడియా.. ఇలా మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చారని.. ఆ తర్వాత ఆ ఫోన్లను ధ్వంసం చేశారని, అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది.

ఈ కేసులో మద్యం వ్యాపారి, మనీశ్‌సిసోడియా కుడిభుజంగా చెప్పే అమిత్‌ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసి, సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట హాజరుపరిచింది. మున్ముందు తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!