తెలంగాణకు నూతన డీజీపీ

On

తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా అంజనీ కుమార్‌ నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఆయన నుంచి అంజనీకుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమించారు. ఆయనకు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్‌ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా.. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ డీజీగా […]

తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా అంజనీ కుమార్‌ నియమితులయ్యారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది.

ఆయన నుంచి అంజనీకుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమించారు.

Read More పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

ఆయనకు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Read More రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..

శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్‌ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా.. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ డీజీగా బదిలీ చేశారు

Read More ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

. హైదరాబాద్‌ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా.. ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి కొంతకాలం అనారోగ్యంతో సెలవులో ఉన్న సమయంలోనూ అంజనీకుమార్‌ ఇన్‌చార్జి డీజీపీగా సేవలందించారు

. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ను డీజీపీగా నియమించడం ఓ ఆనవాయితీగా మారింది. అనురాగ్‌శర్మ, మహేందర్‌రెడ్డి అలా హైదరాబాద్‌ సీపీ స్థానం నుంచి డీజీపీలుగా బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి ఏపీలో పలుమార్లు కొనసాగిన ఆనవాయితీ ప్రకారం ఈ సారి ఏసీబీ డీజీని డీజీపీగా నియమించారు.

Views: 10
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..