పిట్లం మార్కెట్ పదవిపై ఉత్కంఠ

On

.(న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16):పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో మా రెడ్డి కృష్ణారెడ్డి దొర ఉన్నట్టు తెలుస్తుంది. మారెడ్డి కృష్ణారెడ్డి దొర గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు […]

.(న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16):పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో మా రెడ్డి కృష్ణారెడ్డి దొర ఉన్నట్టు తెలుస్తుంది. మారెడ్డి కృష్ణారెడ్డి దొర గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు .

అతనికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది .

Read More కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి సన్నిహితుడు కావడంతో మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ,

అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే హన్మంతు షిండే సహకారం పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాక ఎమ్మెల్సీ రాజేశ్వర్ సొంత మనిషి మరియు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దయ కూడా బాబు దొరకు ఉన్నట్లు తెలుస్తుంది.

గతంలో ఇతని తండ్రి పిట్లంం గ్రామానికి సర్పంచిగా పనిచేశారని సర్పంచిగా ఉన్నప్పుడు గ్రామానికి ఎనలేనిిి సేవ చేశారని ఇతని కుటుంబంపై ప్రజలకు ఎనలేని విశ్వాసంం ఉందని బడుగుుు బలహీన వర్గాలకు ఎంతగానో సేవ చేశారని

ఇండ్లు లేనిి నిరుపేదలకు గూడుు సౌకర్యం కల్పించారని, ఇతని కుటుంబంం పై ప్రజలకు ఎనలేని మమకారంం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇతనికి ఇస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్