మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో  ఊట్కూరి రామ నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి యొక్క కుటుంబాన్ని సిపిఎం మండల శాఖ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ నాయకులు బుగ్గ చంద్రమౌళి, దొడ్డి బిక్షపతి, వడ్డేమాన్ మధు, మారబోయిన ముత్యాలు, వేముల బిక్షపతి, వనం యాదయ్య వడ్లకొండ శంకరయ్య, వడ్డేమాన్ యాదయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 24
Tags:

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో...
జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది