మట్టి గణపతి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎస్ఐ ప్రభాకర్

మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని రక్షించండి

మట్టి గణపతి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎస్ఐ ప్రభాకర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లోని గాయత్రి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి కి మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎస్సై ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యవహరించకుండా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అభినందించారు.Screenshot_20230921_225705~2

Views: 70
Tags:

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన