సర్పంచ్ అధికారాలను కాలరాస్తున్న అధికారులు

On
సర్పంచ్ అధికారాలను కాలరాస్తున్న అధికారులు

గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పాలకవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం, గ్రామపంచాయతీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ నమోదు చేయడం గ్రామపంచాయతీ కి రావలసిన నిధుల జాప్య నోట్ ఫైలు పై సంతకం చేయమని బలవంతం చేయడం సర్పంచి పదవిని కోల్పోతావని సర్పంచి పై చిన్న చూపు చూడడం బెదిరింపులకు పాల్పడడం

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సున్నం సుశీల పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలా కృషి చేస్తున్నారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా వారికున్న అధికారాలను అభివృద్ధిని అడ్డుకుంటున్న  కొందరు అధికారులు

 వివరాల్లోకి వెళ్తే మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య సీతారాంపురం గ్రామపంచాయతీ కార్యదర్శి ఆంగోతు విక్రమ్ ఇద్దరు అధికారులు కుమ్మక్కై గిరిజన మహిళా సర్పంచ్ అయినా సున్నం సుశీల ఉప సర్పంచ్ మడివి రమేష్ వారి పాలకవర్గాన్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజా ప్రతినిధులకు ఉన్న విశేషాధికారాలను కాలరాస్తున్నా రని అన్నారు.

 గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పాలకవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం,

 గ్రామపంచాయతీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ నమోదు చేయడం

Read More ‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.

 గ్రామపంచాయతీ కి రావలసిన నిధుల జాప్య

Read More కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

 నోట్ ఫైలు పై సంతకం చేయమని బలవంతం చేయడం

Read More అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

 సర్పంచి పదవిని కోల్పోతావని సర్పంచి పై చిన్న చూపు చూడడం    బెదిరింపులకు పాల్పడడం

 గ్రామపంచాయతీ ఆమోదముద్ర లేకుండానే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కోసం ప్రయత్నించడం   లాంటి ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాలను దుర్వినియోగపరుస్తున్న అధికారులు

 పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు సపోర్టుగా వాడవలసిన ఎదురు కర్రలు మొక్కలకు ఉపయోగించకుండానే నిధులు డ్రా చేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విధంగా పంచాయతీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ప్రజాప్రతినిధులకు ఉన్న విశేషా అధికారాలనుకాపాడాలని గ్రామపంచాయతీ ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు

Views: 75
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.