నూతన వినాయక మొబైల్ స్టోర్ ప్రారంభం

On
నూతన వినాయక మొబైల్ స్టోర్ ప్రారంభం

ప్రారంభించిన బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి

హస్తినాపురం బజాజ్ ఫైనాన్స్ ఎదురుగా నందివనపర్తి గ్రామానికి చెందిన చాకలి పార్వతమ్మ అంజయ్య కుమారుడు జగన్ నూతన మొబైల్ షాప్ నూతనంగా ఏర్పాటుచేసిన వినాక వినాయక మొబైల్స్ స్టోర్ ని ఆదివారం బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి ప్రజ్వలన చేసి స్టోర్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన మొబైల్స్ సేవలు అందించడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మొబైల్ షోరూం యాజమాన్యంతో పాటు నందివనపర్తి కరోబార్ నుకం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్