మహిళ పై దాడి.. బంగారు గొలుసు అపహరణ.

On
మహిళ పై దాడి.. బంగారు గొలుసు అపహరణ.

యర్రగొండపాలెం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గేదెలు మేపుతున్న రవణమ్మ అనే మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఆమె మెడలోని రెండు లక్షల విలువైన బంగారు గొలుసును ఆ అజ్ఞాతవ్యక్తి ఎత్తుకెళ్లాడు.దుండగుడి దాడిలో తీవ్ర గాయాలు అయిన మహిళను మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట కు తరలించారు.

Views: 156
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.