మానవత్వం చాటిన పాలకుర్తి సీఐ విశ్వేశ్వర్
సముద్రాల స్టేజ్ కి సమీపంలో బోల్తాపడిన ఆటో
On
సమయానికి ఆపద నుండి రక్షించిన సిఐ విశ్వేశ్వర్
న్యూస్ ఇండియా తెలుగు:
ప్రతినిధి
పాలకుర్తి సీఐ దేవనపల్లి.విశ్వేశ్వర్ విధి నిర్వహణలో భాగంగా పాలకుర్తి కి వస్తున్న క్రమంలో,ఘనపూరు వైపు వెళ్తున్నటువంటి ఆటో అదుపుతప్పి సముద్రాల స్టేజ్ కి సమీపంలో బోల్తాపడింది.. అది గమనించిన సిఐ వెంటనే తన వాహనాన్ని అపి, వారి వద్దకు వెళ్లి క్షతగాత్రులను 108 కి ఫోన్ చేసి వారిని మెరుగైన వైద్యం కొరకు హాస్పిటల్ కు పంపించడం జరిగింది.. ఆటోలో 6 ప్రయాణికులు వున్నారు...
సమయానికి ఆపద నుండి రక్షించిన సిఐ విశ్వేశ్వర్ ను పలువురు శభాష్ పోలీస్ అంటూ అభినందనలు, కృతఙ్ఞతలు తెలిపారు.
Views: 213
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List