*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

బిజెపి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య

*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డ్ కు చెందిన కాటం సుగుణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య IMG-20231008-WA0550 ఆదివారం మృతురాలి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అనంతరం ఒక క్వింటా బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు ఆసరాగా నిలవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఉండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షులు పల్లే కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేష్, మండల నాయలు సంతోష్, సోషల్ మీడియా కో కన్వీనర్ శివ, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.

Views: 99
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*