కరెంట్ షాక్ తో..... ఎద్దు మృతి
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ మండల పరిధిలోని పీర్ల తండాకు చెందిన హరిసింగ్ ఎద్దు ఆదివారం రోజు కరెంట్ షాక్ తో మరణించింది విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఎద్దు మరణానికి కారణమని,గ్రామ ప్రజలు అంటున్నారు,అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కురుతున్నారు.
Views: 206
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List