పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

On

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్‌ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపువారికి కొవిడ్‌ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు పైబడినవారికి వచ్చే నెల 10 నుంచి బూస్టర్‌ డోసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు రెండేళ్ల పిల్లలకూ వ్యాక్సిన్‌ కోసం కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ప్రయోగాలు జరిపిన భారత్‌ బయోటెక్‌… దీనికి సంబంధించిన సమాచారాన్ని […]

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్‌ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపువారికి కొవిడ్‌ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు పైబడినవారికి వచ్చే నెల 10 నుంచి బూస్టర్‌ డోసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

మరోవైపు రెండేళ్ల పిల్లలకూ వ్యాక్సిన్‌ కోసం కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ప్రయోగాలు జరిపిన భారత్‌ బయోటెక్‌… దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు అందించింది. దీనిపై విశ్లేషించిన నిపుణుల కమిటీ సిఫార్సుతో… భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి