జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ
On
జై శ్రీమన్నారాయణ 🐄
ఓంనమో వేంకటేశాయ 🚩
ఈ రోజు శ్రీ వేం కటేశ్వర దేవస్థానం తొర్రూర్ లో అంగ రంగ వైభవంగా "శాశ్వత శని వార అల్ఫా హార ప్రసాద కైంకర్య సేవా" కార్యక్రమం జరిగింది ఈ శని వార కైంకర్య కర్త తొర్రుర్ వాస్తవ్యులు రామగిరి భాస్కరా చారి గారికి(భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ )జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ 
చేశారు జన్మదిన సందర్బంగా భాస్కారా చారి గారికి స్వామి వారి శేష వస్త్రం తో ఘనంగా సత్క రించి,ఆలయ పక్షాన వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు అంద జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ సభ్యులు వికాస తరంగిని సభ్యులు భక్తులు విశేషంగా పాల్గొని స్వామీ వారి కృపకు పాత్రులు అయ్యారు 🙏🏽
ఓం నమోవేంకటేశాయ 🐄
జై శ్రీమన్నారాయణ 🚩
Views: 121
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Jul 2026 11:32:44
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...

Comment List