జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ

జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ

జై శ్రీమన్నారాయణ 🐄
ఓంనమో వేంకటేశాయ 🚩
ఈ రోజు శ్రీ  వేం కటేశ్వర దేవస్థానం తొర్రూర్ లో అంగ రంగ వైభవంగా "శాశ్వత శని వార అల్ఫా హార ప్రసాద కైంకర్య సేవా" కార్యక్రమం జరిగింది ఈ శని వార కైంకర్య కర్త తొర్రుర్ వాస్తవ్యులు రామగిరి భాస్కరా చారి గారికి(భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ )జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ IMG-20231014-WA0053IMG-20231014-WA0053చేశారు జన్మదిన సందర్బంగా భాస్కారా చారి గారికి స్వామి వారి శేష వస్త్రం తో ఘనంగా సత్క రించి,ఆలయ పక్షాన వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు అంద జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ సభ్యులు వికాస తరంగిని సభ్యులు భక్తులు విశేషంగా పాల్గొని స్వామీ వారి కృపకు పాత్రులు అయ్యారు 🙏🏽
ఓం నమోవేంకటేశాయ 🐄
జై శ్రీమన్నారాయణ 🚩

Views: 121
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- మ్యాథ్స్ (గణితం) పరీక్ష రాయడం ఇష్టం లేక, ఆందోళనతో ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు...
గణితం పరీక్ష భయ.....: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.