జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ

జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ

జై శ్రీమన్నారాయణ 🐄
ఓంనమో వేంకటేశాయ 🚩
ఈ రోజు శ్రీ  వేం కటేశ్వర దేవస్థానం తొర్రూర్ లో అంగ రంగ వైభవంగా "శాశ్వత శని వార అల్ఫా హార ప్రసాద కైంకర్య సేవా" కార్యక్రమం జరిగింది ఈ శని వార కైంకర్య కర్త తొర్రుర్ వాస్తవ్యులు రామగిరి భాస్కరా చారి గారికి(భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ )జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ IMG-20231014-WA0053IMG-20231014-WA0053చేశారు జన్మదిన సందర్బంగా భాస్కారా చారి గారికి స్వామి వారి శేష వస్త్రం తో ఘనంగా సత్క రించి,ఆలయ పక్షాన వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు అంద జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ సభ్యులు వికాస తరంగిని సభ్యులు భక్తులు విశేషంగా పాల్గొని స్వామీ వారి కృపకు పాత్రులు అయ్యారు 🙏🏽
ఓం నమోవేంకటేశాయ 🐄
జై శ్రీమన్నారాయణ 🚩

Views: 41
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ