సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి

సొమ్మసిల్లి పడిపోయి వ్యక్తి మృతి

సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి

Screenshot_20231016_194252~2
మృతి చెందిన సత్తయ్య

 

యాదాద్రిభువనగిరి: భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు హాజరైన ఓ కార్యకర్త హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన సత్తయ్య(65)గా పోలీసులు గుర్తించారు.

Views: 352
Tags:

Post Comment

Comment List

Latest News