సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి

సొమ్మసిల్లి పడిపోయి వ్యక్తి మృతి

సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి

Screenshot_20231016_194252~2
మృతి చెందిన సత్తయ్య

 

యాదాద్రిభువనగిరి: భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు హాజరైన ఓ కార్యకర్త హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన సత్తయ్య(65)గా పోలీసులు గుర్తించారు.

Views: 392
Tags:

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.