రెండవ రోజు గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు

పులిగిల్లలో రెండవ రోజు పూజలు అందుకుంటున్న అమ్మవారు

రెండవ రోజు గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు

Screenshot_20231016_202853~2

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో శ్రీ దుర్గా యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో దర్శనం ఇచ్చారు. తొమ్మిది రోజులలో ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని సూచించే శక్తి గుణాలను దుర్గామాత యొక్క విభిన్న రూపానికి అంకితం చేయబడింది. నవరాత్రులు కూడా అలా చేసినప్పుడు నన్ను మంచి దానిపై దృష్టి పెడుతూ మరియు ఆకర్షణ యొక్క నియమాన్ని విశ్వసించాలి అంటే ముఖ్యమైన లక్షణాలను మన సొంత వ్యక్తిత్వాలకు చేర్చ వచ్చు దుర్గాదేవి యొక్క ప్రతి అవతారం ప్రత్యేక లక్షణాలను మనం నేర్చుకోగలము అని అమ్మవారి పూజారి ప్రసాద్ శర్మ తెలియజేశారు. ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినట్లయితే కోరిన కోరికలు తీర్చే తల్లి మీ అందు ఉంటుందని కూడా ప్రసాద్ శర్మ తెలియజేశారు.

Views: 110
Tags:

Post Comment

Comment List

Latest News