కంభం రైల్వే స్టేషన్లో ఆగని రైళ్ళని కూడా ఆపాలని వినతి

On
కంభం రైల్వే స్టేషన్లో ఆగని రైళ్ళని కూడా ఆపాలని వినతి

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ కు వచ్చిన గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ ను కంభం మండల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ వలి, కార్యదర్శి టి అంకయ్య, కె సిహెచ్ పుల్లయ్య, జి పాండు, ఎన్ పోలయ్య, మస్తాన్ వలి, ఏ కొండయ్య, పీటర్, చెన్నయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణకు కంభం రైల్వే స్టేషన్ లో ఆగని ట్రైన్స్ ను కూడా ఆపాలని వినతి పత్రం ద్వారా అందచేశారు.అలానే చెన్నై వరకు ఈ ప్రాంతం నుండి ట్రైన్స్ ను ఏర్పాటు చేయమని విన్నవించారు.డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ సాధ్యమైనంత త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

IMG-20231017-WA0317
గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ తో కంభం మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యులు
Views: 136

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో...
జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది