మత్యాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకు తీసుకెళ్లిన కుంభం

On
మత్యాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

IMG_20231020_121700
కార్యక్రమంలో పాల్గొన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం మత్స్యాద్రి వేములకొండ దేవస్థానం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం పూజలు నిర్వహించారు అలాగే వెంకటాపురం గ్రామంలో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలు ఎవరూ అదైర్య పడద్దని ఆయన అన్నారు రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని నేటి వరకు పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వం పెన్షన్ ఇండ్లు ఇవ్వలేని ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలని ఆయన అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు వేములకొండ గురునాథ్ పల్లి ముద్దాపురం చిత్తపురం. గోపరాజు పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అధికారంలో వచ్చిన మొదటి క్యాబినెట్ లోనే అమలు చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు,జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి వలిగొండ సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య గరిసె రవి. బెలిదే నాగేశ్వర్, ఉలిపే మల్లేశం, బద్దం సంజీవరెడ్డి ,కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి. ఎంపీటీసీలు కుందారపు యశోద కొమురయ్య, పసల జ్యోతి విజయనంద్. బత్తిని సత్యనారాయణ బత్తిని లింగయ్య. ఓర్సు అంజయ్య జల్ల నరేందర్ జానకి రాములు. పులి పలుపుల రాములు. కొత్త వెంకటేశం పులగుర్ల లింగారెడ్డి,జక్క జంగారెడ్డి కొండూరు సాయి బద్దం సంజీవరెడ్డి రేకల ప్రభాకర్. ఈతప రాములు. తదితరులు పాల్గొన్నారు

Views: 474

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్