ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులకు సన్మానం చేసిన తుంగతుర్తి మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మీ ఎంకన్న గౌడ్.

యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆదిమల్ల శ్రీనివాస్

On
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులకు సన్మానం చేసిన తుంగతుర్తి మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మీ ఎంకన్న గౌడ్.

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 22 (నల్గొండ జిల్లా స్టాపర్ )కేతేపల్లి మండల పరిధిలోని తుంగతుర్తి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నిరుపేదల పిల్లలు ఆర్మీ మరియు పోలీస్ శాఖలలో ఉద్యోగాలు సాధించారు. భయ్యా మహేష్ ఆర్మీ పోలీస్, లకపాక అశోక్ పోలీస్ కానిస్టేబుల్ లను ఉద్యోగాలను సాధించారు.వీరికి గ్రామ మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న , ఆదిముల్లా శ్రీనివాస్ ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఆదిముల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ...గతాన్ని ఒకసారి మననం చేసుకుంటే ఏ ఊరిలోనైతే ఉన్నత పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఉద్యోగుల శాతం ఎక్కువగా ఉన్నదని అందులో నిరుపేదలు సైతం ఉన్నత ఉద్యోగాలు సాధించగలరని తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాల రుజువు చేసింది. మునుముందు మరెన్నో ఉద్యోగాలు సాధించాలని ఇలాంటి యువకులను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.

Views: 40

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..