ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులకు సన్మానం చేసిన తుంగతుర్తి మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మీ ఎంకన్న గౌడ్.

యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆదిమల్ల శ్రీనివాస్

On
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులకు సన్మానం చేసిన తుంగతుర్తి మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మీ ఎంకన్న గౌడ్.

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 22 (నల్గొండ జిల్లా స్టాపర్ )కేతేపల్లి మండల పరిధిలోని తుంగతుర్తి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నిరుపేదల పిల్లలు ఆర్మీ మరియు పోలీస్ శాఖలలో ఉద్యోగాలు సాధించారు. భయ్యా మహేష్ ఆర్మీ పోలీస్, లకపాక అశోక్ పోలీస్ కానిస్టేబుల్ లను ఉద్యోగాలను సాధించారు.వీరికి గ్రామ మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న , ఆదిముల్లా శ్రీనివాస్ ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఆదిముల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ...గతాన్ని ఒకసారి మననం చేసుకుంటే ఏ ఊరిలోనైతే ఉన్నత పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఉద్యోగుల శాతం ఎక్కువగా ఉన్నదని అందులో నిరుపేదలు సైతం ఉన్నత ఉద్యోగాలు సాధించగలరని తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాల రుజువు చేసింది. మునుముందు మరెన్నో ఉద్యోగాలు సాధించాలని ఇలాంటి యువకులను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.

Views: 39

About The Author

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్