భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

On

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా వైరస్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 460 దాటంది. వైరస్ మహమ్మారి 18 రాష్ట్రాలకు విస్తరించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 141 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 31మందికి వైరస్ సోకింది. ఇందులో 29మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యాధికారులు తెలిపారు. తర్వాత ఢిల్లీలో 73, కేరళలో 57, గుజరాత్‌లో 43, […]

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా వైరస్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 460 దాటంది. వైరస్ మహమ్మారి 18 రాష్ట్రాలకు విస్తరించింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 141 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 31మందికి వైరస్ సోకింది. ఇందులో 29మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యాధికారులు తెలిపారు. తర్వాత ఢిల్లీలో 73, కేరళలో 57, గుజరాత్‌లో 43, తెలంగాణలో44 మంది ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. తమిళనాడు 34, కర్ణాటకలో 31 మందిని ఒమిక్రాన్‌ బాధితులుగా గుర్తించారు. రాజస్థాన్‌లో 22 మందికి ఒమిక్రాన్ సోకింది. హర్యానా, ఒడిశా 4 చొప్పున కేసులు నమోదు కాగా.. ఏపీలో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

జమ్ము కశ్మీర్‌, బెంగాల్‌, యూపీ, చంఢీఘర్‌, లఢఖ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ బాధితులను గుర్తించారు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. ఈరాష్ట్రాల్లో ఆదివారం మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..