దసరా పండగకు అందరం కలవడం సంతోషంగా ఉంది కుసంగి అంబేత్కర్ సంఘము సభ్యులు
న్యూస్ ఇండియా అక్టోబర్ 23 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) టేక్మాల్ మండలా వ్యాప్తంగా దసరా పండగ ఘనంగా జరుపుకున్నారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు. ఈ పండుగ పది రోజులపాటు నిర్వహిస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాలో దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు ఒకరిరికొకరు కలుసుకుని మంచి చెడు తెలుసుకున్నారు చిన్ననాటి స్నేహితులందరం కలుసుకునందుకు సంతోషానగా ఉందని అన్నారు
Views: 77
About The Author
Related Posts
Post Comment
Latest News
01 May 2026 20:53:54
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...

Comment List