దసరా పండగకు అందరం కలవడం సంతోషంగా ఉంది కుసంగి అంబేత్కర్ సంఘము సభ్యులు

దసరా పండగకు అందరం కలవడం సంతోషంగా ఉంది కుసంగి అంబేత్కర్ సంఘము సభ్యులు

న్యూస్ ఇండియా అక్టోబర్ 23 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) టేక్మాల్ మండలా వ్యాప్తంగా దసరా పండగ ఘనంగా జరుపుకున్నారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు. ఈ పండుగ పది రోజులపాటు నిర్వహిస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాలో దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు ఒకరిరికొకరు కలుసుకుని మంచి చెడు తెలుసుకున్నారు చిన్ననాటి స్నేహితులందరం కలుసుకునందుకు సంతోషానగా ఉందని అన్నారు

Views: 73

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..