దసరా పండగకు అందరం కలవడం సంతోషంగా ఉంది కుసంగి అంబేత్కర్ సంఘము సభ్యులు

On
దసరా పండగకు అందరం కలవడం సంతోషంగా ఉంది కుసంగి అంబేత్కర్ సంఘము సభ్యులు

న్యూస్ ఇండియా అక్టోబర్ 23 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) టేక్మాల్ మండలా వ్యాప్తంగా దసరా పండగ ఘనంగా జరుపుకున్నారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు. ఈ పండుగ పది రోజులపాటు నిర్వహిస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాలో దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు ఒకరిరికొకరు కలుసుకుని మంచి చెడు తెలుసుకున్నారు చిన్ననాటి స్నేహితులందరం కలుసుకునందుకు సంతోషానగా ఉందని అన్నారు

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ