అనారోగ్య కారణాల వల్ల మరణించినటువంటి శిల్పిశెట్టి దేవయ్య కుటుంబానికి ఆర్థిక సాయం
On
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పాత లింగాయిపల్లి గ్రామంలో ఇటీవల అనరోగ్య కారణాల వల్ల మరణించినటువంటి శిల్పిశెట్టి దేవయ్య కుటుంబానికి తన వంతు 6000 ఆర్థికసహాయం అందజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి మైనంపల్లి రోహిత్ గారు. ఇట్టి కార్యక్రమములో పాతలింగాయిపల్లి మాజి ఎంపీటీసీ నిమ్మలగారి నారాయణ , కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మాడగల్ల అంజయ్య, కలలి సాయగౌడ్ , పెద్దోళ్ల సాయిబాబా, లక్ష్మాపురం మల్లేశం ,ఇట్టబోయిన దత్తు ,భూపతి సాయిబాబా ,కలలి రామగౌడ్ , నిమ్మలగారి సిద్దప్ప, మాడగల్ల సిద్ధిరాములు, మాడగల్ల రామరాజు, మాడగల్ల సాయిలు, నీరుడి యాదగిరి, దేశబోయిన దామోదర్, నీరుడి రమేష్,చింతకాయల ప్రవీణ్, నీరుడి కుమార్.
Views: 164
About The Author
Related Posts
Post Comment
Latest News
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
21 Oct 2024 21:49:23
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
Comment List