కారు గుర్తుకు ఓటు వేయండి మరింత అభివృద్ధికి పాటుపడండి

ఎన్నికల ప్రచారం చేస్తున్న ఫైళ్ళ శేఖర్ రెడ్డి

On
కారు గుర్తుకు ఓటు వేయండి మరింత అభివృద్ధికి పాటుపడండి

కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి శేఖర్ రెడ్డి ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గం లోని వలిగొండ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి స్థానిక శ్రీ రేణుకఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలోని బీసీ కాలనీలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడుతుందని, ఆంధ్ర పాలకుల కబంధహస్తాలలో నలిగిపోతున్న ప్రజల బ్రతుకులు మారాలని , ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు 2014 18లో లాగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మండల ప్రజలను ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

IMG-20231029-WA0404
ప్రచారంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి
Views: 300

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్