కొత్తవలస రైల్వే ప్రమాదంపై ఆవేదన

ఇంకా ఎంతమంది చనిపోతే రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకొస్తారు

By Venkat
On
కొత్తవలస రైల్వే ప్రమాదంపై ఆవేదన

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

న్యూస్ ఇండియా తెలుగు:IMG-20231030-WA0214 విజయనగరం

విజయనగరం జిల్లా కొత్తవలసలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విజయనగరం వైపు బయలుదేరి రైల్వే ట్రాక్ పై ఉన్న  విశాఖపట్నం పలాస రైలును కొద్ది నిమిషాలు తేడాతో విశాఖపట్నం రాయగడ రైలు ఢీకొంది ఈ ప్రమాదంలో రాయగడ భోగిలో  కొన్ని పట్టాలు తప్పయి ఈ ప్రమాదం రాత్రి 7 గంటల తర్వాత జరగడంతో సహాయక  చర్యలకు చాలా ఇబ్బందిగా మారింది ఎవరు ఏ  భోగిలో ఇరుక్కున్నారు అన్నది సరిగ్గా కనిపించలేదు మొత్తం పలాస రాయగడ ప్యాసింజర్ లో 1400 మంది ప్రయాణికులు ఉన్నారు మృతుల సంఖ్య  సంఖ్య 40 నుంచి 50 వరకు పెరిగే అవకాశం ఉందని  సమాచారం  దీనిపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  ఎంతమంది చనిపోతే రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకొస్తారని తీవ్ర  ఆవేదన వ్యక్తం చేశారు 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో జరిగిన ఒక రైల్వే ప్రమాదంలో కరెంట్ షాక్ వచ్చి  చాలామంది భోగిలోనే బూడిద అయిపోయారు అప్పటి రాజ్యసభ సభ్యులు చిరంజీవి రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సంవత్సరం జూన్ లో  జరిగిన బాలేస్వర్ రైలు ప్రమాదం కూడా ఇదే విధంగా జరిగిందని అప్పుడు కూడా అనేకమంది రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని పెద్ద ఎత్తున తన యొక్క వాయిస్ వినిపించారని అయినా  మళ్లీ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని ఆడారి నాగరాజు తీవ్ర  ఆవేదన వ్యక్తం చేశారు

Views: 69
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక