వలిగొండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

నివాళులర్పించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

On
వలిగొండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

వలిగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వలిగొండలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఆమె చేసిన సేవలు అమోఘమని ఆమెఖ్యాతిని కొనియాడారు. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఆమెదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, వాకిటి అనంతరెడ్డి,పాశం సత్తిరెడ్డి, పబ్బు ఉపేందర్ బోస్, కంకల కిష్టయ్య, బద్దం సంజీవరెడ్డి, గరిసె రవి, పలుసం సతీష్, బత్తిని సహదేవ్, బత్తిని నగేష్, మామిడి సత్తిరెడ్డి, కాసుల వెంకన్న,పాల కుర్ల వెంకటేశం, కొండూరు సాయి, పాలకుర్ల వెంకటేశం, పుల్లగుర్ల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 294

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం