వలిగొండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

నివాళులర్పించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

వలిగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వలిగొండలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఆమె చేసిన సేవలు అమోఘమని ఆమెఖ్యాతిని కొనియాడారు. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఆమెదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, వాకిటి అనంతరెడ్డి,పాశం సత్తిరెడ్డి, పబ్బు ఉపేందర్ బోస్, కంకల కిష్టయ్య, బద్దం సంజీవరెడ్డి, గరిసె రవి, పలుసం సతీష్, బత్తిని సహదేవ్, బత్తిని నగేష్, మామిడి సత్తిరెడ్డి, కాసుల వెంకన్న,పాల కుర్ల వెంకటేశం, కొండూరు సాయి, పాలకుర్ల వెంకటేశం, పుల్లగుర్ల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 293

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..