వలిగొండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

నివాళులర్పించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

On
వలిగొండలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

వలిగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వలిగొండలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఆమె చేసిన సేవలు అమోఘమని ఆమెఖ్యాతిని కొనియాడారు. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఆమెదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, వాకిటి అనంతరెడ్డి,పాశం సత్తిరెడ్డి, పబ్బు ఉపేందర్ బోస్, కంకల కిష్టయ్య, బద్దం సంజీవరెడ్డి, గరిసె రవి, పలుసం సతీష్, బత్తిని సహదేవ్, బత్తిని నగేష్, మామిడి సత్తిరెడ్డి, కాసుల వెంకన్న,పాల కుర్ల వెంకటేశం, కొండూరు సాయి, పాలకుర్ల వెంకటేశం, పుల్లగుర్ల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 294

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..