వీర పట్నంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం

On
వీర పట్నంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం

IMG_20231102_100528
వీరపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం...

ఇబ్రహీంపట్నం, న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 02: ఇబ్రహీంపట్నంలో ముత్యాల రాజశేఖర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మహిపాల్, గురునాథ్ రెడ్డి, శేఖర్ మామ, మంగమ్మ శివకుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి చందు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆకుల ఆనంద్, కౌన్సిలర్ బాను, నాయకులు ఎన్ను గోవర్ధన్ రెడ్డి, గౌస్ పాషా, మహేష్, రాజు టోనీ, ముత్యాల సంతోష్, ముత్యాల శ్రీహరి, బానుచందర్, బాను ప్రసాద్, నరేష్, అశోక్, హరీష్, వెంకటేష్, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు.

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి