నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం.

నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు

On
నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం.

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 6 (నల్లగొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డు ఇరువైపుల ఉన్న పలు వ్యాపారవేత్తలను కలిసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రానున్నది కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సకినాల రవి,కౌన్సిలర్ యాసారపు వెంకన్న,లింగాల వెంకన్న బోప్పని యాదగిరి, గుణ గంటి రాజు,మార్షల్ రమేష్, వెంకట సుబ్బయ్య,రాజు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*