నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం.

నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు

On
నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం.

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 6 (నల్లగొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డు ఇరువైపుల ఉన్న పలు వ్యాపారవేత్తలను కలిసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రానున్నది కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సకినాల రవి,కౌన్సిలర్ యాసారపు వెంకన్న,లింగాల వెంకన్న బోప్పని యాదగిరి, గుణ గంటి రాజు,మార్షల్ రమేష్, వెంకట సుబ్బయ్య,రాజు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..