నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం.

నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు

On
నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం.

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 6 (నల్లగొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డు ఇరువైపుల ఉన్న పలు వ్యాపారవేత్తలను కలిసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రానున్నది కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సకినాల రవి,కౌన్సిలర్ యాసారపు వెంకన్న,లింగాల వెంకన్న బోప్పని యాదగిరి, గుణ గంటి రాజు,మార్షల్ రమేష్, వెంకట సుబ్బయ్య,రాజు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.