కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన ఆకుల సతీష్, రజిని

కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు

By Venkat
On
కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన ఆకుల సతీష్, రజిని

మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని

జనగామ పట్టణానికి చెందిన తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు ఆకుల సతీష్ కుమార్,మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని IMG-20231107-WA0685 మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. సతీష్

గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కోదండరాం సార్ తో కలిసి ఉద్యమం చేసి స్వరాష్ట్రం సిద్దించే వరకు పోరు చేసిన ఉద్యమకారులు. అలాగే జనగామ జిల్లా సాధన ఉద్యమంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జిల్లా సాధనలో వరంగల్ సెంట్రల్ జైలులో వారం రోజులు గడిపారు. 

తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాజీనామా చేశారు. వీరి సతిమణి మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని జిల్లా ఎర్పాటు కోసం జనగామ మున్సిపల్ కౌన్సిలర్ గా మొదటి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.వీరు ఇరువురు

మంగళవారం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బిఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

Views: 99
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్