నకిరేకల్ పట్టణంలో భాగ్య బిర్యానీ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నకిరేకల్ పట్టణంలో భాగ్య బిర్యానీ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 15 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ పట్టణం లోని పాత ఎమ్మార్వో ఆఫీస్ కి ఎదురుగా భాగ్య బిర్యానీ సెంటర్ను ప్రారంభించిన నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రొప్రైటర్ ఆదిమల్ల శ్యామ్ సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దిన దిన అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు నాణ్యత మైన ఫుడ్ తో పాటు రుచికరమైన బిర్యానీ తిన్నవారికి తిన్నంత భోజనం అన్ని రకాల కూరగాయల భోజనాలతో సరసమైన ధరలకు అందిస్తామని ప్రొపైటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరేశం అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 75

About The Author

Post Comment

Comment List

Latest News

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం. అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో...
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.