ఎన్నికల పకడ్బంది నిర్వహణకే పోలీస్ కవాతు
On
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో ఎటువంటి ఆటంకం జరగకుండా, ఓటర్లకు అవగాహన కొరకు గురువారం రోజున సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు మండల సబ్ ఇన్స్పెక్టర్ పిల్లల రాజు ఆధ్వర్యంలో పెద్దవంగర మండలంలోని వడ్డెకొత్తపల్లి మరియు బొమ్మకల్లు గ్రామాలలో కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ సిబ్బంది మరియు పోలీసులతో కవాతు నిర్వహించారు. ఎన్నికలవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Views: 64
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 12:55:24
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి...
Comment List