పిల్లల కోసం పవిత్ర కార్యం...

60 మంది విద్యార్థులకు పాఠశాలలు కేటాయింపు

On
పిల్లల కోసం పవిత్ర కార్యం...

పిల్లల కోసం పవిత్ర కార్యం...

ఎల్బీనగర్, నవంబర్ 17 (న్యూస్ ఇండియా తెలుగు): కళాశాల విద్య కమీషనర్ ఆదేశానుసారం మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ లో 'పిల్లలకోసం' కార్యక్రమములో తాము చదువుకుంటూనే పాఠశాలకు వెళ్లి విద్యను బోధించే వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్ఎస్ఎస్ యూనిట్ - 2 మహిళా విభాగాధిపతి డాక్టర్ జహేదా బేగం అధ్వర్యంలో 100 మంది విద్యార్దులు నాలుగు దఫాలుగా శిక్షణను విజయవంతంగా ముగించుకొనగా వారిలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిద్దంగా ఉన్న 60 మందికి పాఠశాలలు కేటాయింపు ఉత్తర్వును కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జ్యోత్స్న ప్రభ

IMG_20231117_073938
కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జ్యోత్స్న ప్రభ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జహేదా బేగం

అందచేశారు. ఈ సందర్బంలో పిల్లల కోసం అనే పవిత్ర కార్యంలో భాగమై శిక్షణ పూర్తి చేస్కోని పాఠశాల కేటాయింపు పత్రం 60 మంది వాలంటీరీలు పొందారు వారిని ఆమె అభినందించారు. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన డాక్టర్ జాహేదా బేగంని అభినందిచారు.

Views: 8

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ