BRS కు ఓటు వేద్దాం మన తెలంగాణను గెలిపిద్దాం

రఘు ముదిరాజ్ ( BRS సంగారెడ్డి జిల్లా నాయకులు )

By Ramesh
On
BRS కు ఓటు వేద్దాం మన తెలంగాణను గెలిపిద్దాం

కాంగ్రెసోల్లా మాటలు విని మోసపోకండి యాభై ఎళ్ళ కాంగ్రెస్ పాలన, తొమ్మిదేళ్ల BRS పాలన ఎలా ఉందొ అలోచించి ఓటయ్యండి అని సంగారెడ్డి జిల్లా BRS నాయకులు రఘు ముదిరాజ్ అన్నారు. కాంగ్రెసోలు చెప్పినట్టు మూడు గంటల కరెంటు ఇస్తే పొలం పారుద్ధా..? పజాస్వామ్యం లో ఓటు ఒక వజ్రయుధం. పార్టీల చరిత్ర ఏమిటో అభ్యర్థుల గుణం ఏమిటో అలోచించి ఓటు వెయ్యండి అని రఘు ముదిరాజ్ ప్రజలకు సూచించారు. 50 ఏళ్ళు కాంగ్రెస్ పాలించినపుడు కరెంటు రాలేదని, తాగు, సాగునీరు సంక్షేమం లేదని వాక్యాణించారు. BRS వచ్చాక సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. వందల్లో వున్నా ఫించన్ ను 2 వేలకు చేసింది BRS అని అన్నారు. దేశంలో ఇంకా వందలోనే ఫించిన్ ఇస్తున్నారు అని అన్నారు. తెలంగాణ లోనే రైతు బందు ఇస్తున్నామని, పండిన ధాన్యని కొంటున్నామని అన్నారు. రైతు బాగుండాలని వ్యవసాయాని స్థిరీకరించము అని అన్నారు.

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..