తెలంగాణలో తొలగింపబడ్డ 26 కులాలను బిసి లో చేర్చమని బిసి సంఘాలే ఆందోళన చేస్తుంటే

ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన

By Venkat
On
తెలంగాణలో తొలగింపబడ్డ 26 కులాలను బిసి లో    చేర్చమని బిసి సంఘాలే ఆందోళన చేస్తుంటే

రాజకీయ విశ్లేషకుడు ఆడారి నాగరాజు

రాష్ట్ర విభజనకు ముందు బీసీ లో ఉన్న  26 కులాలను  ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిసి మండల్ కమిషన్ సిపార్షకు విరుద్ధంగా ఏకపక్షంగా ఓసి జాబితాలో చేర్చారు కనీసం బీసీ కమిషన్ సిఫారసు లేకుండా బీసీ కమిషన్ అభిప్రాయం లేకుండా బీసీ కమిషన్కు తెలియజేయకుండా ఏ రకంగా ఓసి జాబితాలో చేర్చారని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు  వీటిని మొదటి నుంచి బీసీ సంక్షేమ సంఘం వ్యతిరేకించిందని కానీ కొంతమంది బీసీ సంఘాల అభ్యంతరం వల్లనే ఓసి లో చేర్చామని తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు ఆ విషయం స్వయంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులే  26 కులాలను  బిసి  లో చేర్చమని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు కాబట్టి బీసీ సంఘాలకు లేని అభ్యంతరం
ప్రభుత్వాలకి ఏముందో ప్రజలకి సంఘాలకి సమాధానం చెప్పాలని రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు గత 9 సంవత్సరాలుగా 26కులాల కోసం పోరాడుతున్న జేఏసీ పోరాట నాయకులకు అభినందనలు తెలియజేశారు.IMG_20231121_143329

Views: 23
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన