తెలంగాణలో తొలగింపబడ్డ 26 కులాలను బిసి లో చేర్చమని బిసి సంఘాలే ఆందోళన చేస్తుంటే

ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన

On
తెలంగాణలో తొలగింపబడ్డ 26 కులాలను బిసి లో    చేర్చమని బిసి సంఘాలే ఆందోళన చేస్తుంటే

రాజకీయ విశ్లేషకుడు ఆడారి నాగరాజు

రాష్ట్ర విభజనకు ముందు బీసీ లో ఉన్న  26 కులాలను  ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిసి మండల్ కమిషన్ సిపార్షకు విరుద్ధంగా ఏకపక్షంగా ఓసి జాబితాలో చేర్చారు కనీసం బీసీ కమిషన్ సిఫారసు లేకుండా బీసీ కమిషన్ అభిప్రాయం లేకుండా బీసీ కమిషన్కు తెలియజేయకుండా ఏ రకంగా ఓసి జాబితాలో చేర్చారని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు  వీటిని మొదటి నుంచి బీసీ సంక్షేమ సంఘం వ్యతిరేకించిందని కానీ కొంతమంది బీసీ సంఘాల అభ్యంతరం వల్లనే ఓసి లో చేర్చామని తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు ఆ విషయం స్వయంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులే  26 కులాలను  బిసి  లో చేర్చమని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు కాబట్టి బీసీ సంఘాలకు లేని అభ్యంతరం
ప్రభుత్వాలకి ఏముందో ప్రజలకి సంఘాలకి సమాధానం చెప్పాలని రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు గత 9 సంవత్సరాలుగా 26కులాల కోసం పోరాడుతున్న జేఏసీ పోరాట నాయకులకు అభినందనలు తెలియజేశారు.IMG_20231121_143329

Views: 23
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..