రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పైళ్ళ శేఖర్ రెడ్డి

On
రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ  ఆర్ ఎస్ ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గ్రామాలైన పహిల్వాన్ పురం,టేకుల సోమవారం,పొద్దుటూరు,మాందాపురం, గ్రామాలలో బుధవారం భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళశేఖర్ రెడ్డి ప్రచారం జన ప్రభంజనంల కొనసాగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పాలకులు తెలంగాణను సర్వనాశనం చేశారని కరెంటు లేక రైతులు అనేకమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయి అని 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు,మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, తుమ్మల వెంకట్ రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి,సాగర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ఎలిమినేటి జంగారెడ్డి, మొగుళ్ళ శ్రీనివాస్, వలమల్ల కృష్ణ,కుసంగి రాములు,పడమటి మమత,చెరుకు శివయ్య డేగల పాండు కీసర్ల సత్తిరెడ్డి కిరణ్ రెడ్డి పబ్బు నరసింహ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 124

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం