రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పైళ్ళ శేఖర్ రెడ్డి

రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ  ఆర్ ఎస్ ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గ్రామాలైన పహిల్వాన్ పురం,టేకుల సోమవారం,పొద్దుటూరు,మాందాపురం, గ్రామాలలో బుధవారం భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళశేఖర్ రెడ్డి ప్రచారం జన ప్రభంజనంల కొనసాగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పాలకులు తెలంగాణను సర్వనాశనం చేశారని కరెంటు లేక రైతులు అనేకమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయి అని 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు,మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, తుమ్మల వెంకట్ రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి,సాగర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ఎలిమినేటి జంగారెడ్డి, మొగుళ్ళ శ్రీనివాస్, వలమల్ల కృష్ణ,కుసంగి రాములు,పడమటి మమత,చెరుకు శివయ్య డేగల పాండు కీసర్ల సత్తిరెడ్డి కిరణ్ రెడ్డి పబ్బు నరసింహ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 123

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..