టీఎన్జీవో నూతన జిల్లా కార్యవర్గ సమావేశం

సంగారెడ్డి

By Ramesh
On
టీఎన్జీవో నూతన జిల్లా కార్యవర్గ సమావేశం

సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో నూతన కార్యవర్గం ఏర్పడినందున సంగారెడ్డి పట్టణంలో టీఎన్జీవో భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరియు ఈ సమావేశం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు MD జావిద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ హాజరయ్యారు . మారం జగదీశ్వర్ సమావేశాని ఉద్దేశించి మాట్లాడుతూ  ఉద్యోగుల సమస్యలని పరిష్కరించడానికి తాను అన్ని విధాలుగా సంఘం తరఫున కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగస్తులందరూ పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా అధ్యక్షులు MD జావేద్ అలీ మరియు ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పైన నిరంతరం IMG_20231124_175528పోరాడుతామని అదేవిధంగా ఉద్యోగులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కాసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ మరియు అన్ని తాలుకల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు వివిధ ఫోరమ్ ల అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Read More 'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?

Views: 22
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!