ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన

కొత్తగూడెం ప్రశాంతి నగర్ నాగుల్ మీరా దర్గా లో ప్రార్థనలు

On

ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన

 

 భద్రాద్రి కొత్తగూడెం న్యూస్ ఇండియా బ్యూరో (కోలకాని నరేష్)నంబరు 28 : రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం ప్రశాంతినగర్ వద్ద నెలకొన్న నాగుల్ మీరా దర్గాను సందర్శించారు.కార్తీక పున్నమి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.బ్యాండ్ మేళాలు కోయ నృత్యాలు,పకీరుల విన్యాసాల మధ్య గుర్రాల రథంపై దేవుని నిషాణీలను ఎంపీ రవిచంద్ర భక్తి శ్రద్ధలతో చేతబట్టుకుని దర్గాలో ప్రతిష్ఠించి ప్రార్థనలో పాల్గొన్నారు.ఈ ఉత్సవాలకు పట్టణ ప్రముఖులు కంచర్ల చంద్రశేఖర్ రావు, భీమా శ్రీధర్,తొగరు రాజశేఖర్, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..