ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
ప్రతి ఒక్కరు ఓటును తమ విధిగా నిర్వర్తించాలి
On

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు జనాలు తీరాలి. పులిగిల్ల గ్రామ సర్పంచ్ తన ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తమ విధిగా కచ్చితంగా వినియోగించుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఓటు అనే ఆయుధం ప్రజలకు మాత్రమే ఉన్నదని ఆయన తెలియజేశారు.
Views: 95
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
27 Oct 2025 08:07:55
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం..
గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...
పోస్టుమార్టం అనంతరం...

Comment List