ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

ప్రతి ఒక్కరు ఓటును తమ విధిగా నిర్వర్తించాలి

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

IMG_20231130_073623

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు జనాలు తీరాలి. పులిగిల్ల గ్రామ సర్పంచ్ తన ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తమ విధిగా కచ్చితంగా వినియోగించుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఓటు అనే ఆయుధం ప్రజలకు మాత్రమే ఉన్నదని ఆయన తెలియజేశారు.

Views: 95

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.