ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

ప్రతి ఒక్కరు ఓటును తమ విధిగా నిర్వర్తించాలి

On
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

IMG_20231130_073623

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు జనాలు తీరాలి. పులిగిల్ల గ్రామ సర్పంచ్ తన ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తమ విధిగా కచ్చితంగా వినియోగించుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఓటు అనే ఆయుధం ప్రజలకు మాత్రమే ఉన్నదని ఆయన తెలియజేశారు.

Views: 95

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News