ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను

మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

On
ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను

 ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను:

 మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

IMG-20230428-WA0684
మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 04, న్యూస్ ఇండియా తెలుగు: ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరు అధైర్య పడొద్దన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నానని, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ కోసం పని చేయాలన్నారు. అన్నివేళలా అందరికీ అండగా ఉంటానన్నారు.

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..