ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను
మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి..
On
ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను:
మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 04, న్యూస్ ఇండియా తెలుగు: ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరు అధైర్య పడొద్దన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నానని, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ కోసం పని చేయాలన్నారు. అన్నివేళలా అందరికీ అండగా ఉంటానన్నారు.
Views: 19
About The Author
Related Posts
Post Comment
Latest News
23 Jun 2025 18:21:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
Comment List