ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను

మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

On
ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను

 ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను:

 మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

IMG-20230428-WA0684
మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 04, న్యూస్ ఇండియా తెలుగు: ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరు అధైర్య పడొద్దన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నానని, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ కోసం పని చేయాలన్నారు. అన్నివేళలా అందరికీ అండగా ఉంటానన్నారు.

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు