వస్తున్నాయ్..వస్తున్నాయ్

జగన్ రథ చక్రాలు

On
వస్తున్నాయ్..వస్తున్నాయ్

సాధికార యాత్రకు జనం జేజేలు

నింగి ఒంగిందా.. 
నేల ఈనిందా.. 
అన్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో జన సునామీని తలపిస్తూ సాగుతోంది సామాజిక సాధికార యాత్ర.  ఒక్కరికా.. ఇద్దరికా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకుని.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దీంతో సామాజిక సాధికార యాత్ర..కు అడుగడుగునా జనం జేజేలు పలుకుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగనన్న చేస్తున్న మంచిని.. బడుగు, బలహీనవర్గాలు రాష్ట్రం నలుదిక్కులు పెక్కుటిల్లేలా నినదిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా పాలన చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.WhatsApp Image 2023-12-04 at 7.26.54 PM

Views: 6

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) కొత్తగూడెంలో నిన్న జరిగిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా మేయర్...
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు
కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి