వస్తున్నాయ్..వస్తున్నాయ్
జగన్ రథ చక్రాలు
సాధికార యాత్రకు జనం జేజేలు
నింగి ఒంగిందా..
నేల ఈనిందా..
అన్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో జన సునామీని తలపిస్తూ సాగుతోంది సామాజిక సాధికార యాత్ర. ఒక్కరికా.. ఇద్దరికా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకుని.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దీంతో సామాజిక సాధికార యాత్ర..కు అడుగడుగునా జనం జేజేలు పలుకుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగనన్న చేస్తున్న మంచిని.. బడుగు, బలహీనవర్గాలు రాష్ట్రం నలుదిక్కులు పెక్కుటిల్లేలా నినదిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా పాలన చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.
About The Author
![News India Telugu Desk Picture](https://www.newsindiatelugu.com/media/100/2023-09/ni.jpg)
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List