వస్తున్నాయ్..వస్తున్నాయ్

జగన్ రథ చక్రాలు

On
వస్తున్నాయ్..వస్తున్నాయ్

సాధికార యాత్రకు జనం జేజేలు

నింగి ఒంగిందా.. 
నేల ఈనిందా.. 
అన్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో జన సునామీని తలపిస్తూ సాగుతోంది సామాజిక సాధికార యాత్ర.  ఒక్కరికా.. ఇద్దరికా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకుని.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దీంతో సామాజిక సాధికార యాత్ర..కు అడుగడుగునా జనం జేజేలు పలుకుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగనన్న చేస్తున్న మంచిని.. బడుగు, బలహీనవర్గాలు రాష్ట్రం నలుదిక్కులు పెక్కుటిల్లేలా నినదిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా పాలన చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.WhatsApp Image 2023-12-04 at 7.26.54 PM

Views: 5

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ