*◆సోమిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *
On
మండలంలోని పాకాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు కడిపికొండ సోమిరెడ్డి (62) శుక్రవారం నాడు యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలుసుకుని జనగామ ఏరియా ఆసుపత్రిలో సోమిరెడ్డి మృతదేహాన్ని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కంటతడి పెట్టుకున్నారు. సోమిరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడని, అతని మృతి నన్ను ఎంతో కలచివేసింది అని మాజీ మంత్రి అన్నారు, అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు
===================
Views: 40
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 20:29:57
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Comment List